EPAPER
Kirrak Couples Episode 1

Kerala Stampede : కేరళలో తొక్కిసలాట.. నలుగురు మృతి.. 50 మందికి గాయాలు

Kerala Stampede : కేరళలోని ఒక యూనివర్సిటీలో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ ఘటన కేరళ రాష్ట్రం కొచ్చిలోని యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్‌ క్యాంపస్‌లో జరిగిన ఒక టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో జరిగింది.

Kerala Stampede : కేరళలో తొక్కిసలాట.. నలుగురు మృతి.. 50 మందికి గాయాలు

Kerala Stampede : కేరళలోని ఒక యూనివర్సిటీలో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ ఘటన కేరళ రాష్ట్రం కొచ్చిలోని యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్‌ క్యాంపస్‌లో జరిగిన ఒక టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో జరిగింది.


సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు అదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. చనిపోయిన వారిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను కలమస్సేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగిన టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో రాత్రి 7 గంటలకు వర్షం కురవడంతో తొక్కిసలాట జరిగింది. వర్షంలో తడవకుండా ఉండడానికి విద్యార్థులు లోపలి వైపు ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ లైవ్ కాన్సర్ట్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు వచ్చారని స్థానిక మీడియా తెలిపింది.


Tags

Related News

Vardhman Boss Duped: సంచలనం!.. రూ.7కోట్లు దోపిడికి గురైన వర్ధమాన్ కంపెనీ బాస్..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిశీకి చేదు అనుభవం… తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోని పోలీసులు?

Prashant Kishore : అయ్యో… రాహుల్‌ గాంధీపై ఇవేం వ్యాఖ్యలయ్యా పీకే ?

Indian Railways: రైలు ప్రయాణికులారా బిగ్ అలర్ట్.. రూల్స్ మారాయ్.. తెలుసుకోకుంటే చిక్కులే

Haryana Elections: హర్యానాలో హస్తం మెరుస్తుందా..? కమలం వికసిస్తుందా?

CM Siddaramaiah: భార్య నిర్ణయం.. ఆశ్చర్యపోయిన సీఎం సిద్ధరామయ్య

Udhayanidhi: టార్గెట్ తలపతి.. ఉదయనిధి పదవి వెనక బిగ్ స్కెచ్

Big Stories

×