EPAPER

Om Birla: ఎంపీలకు స్పీకర్ లేఖ.. ఎందుకంటే..?

Om Birla: ఎంపీలకు స్పీకర్ లేఖ.. ఎందుకంటే..?

Om Birla: పార్లమెంటు భద్రత ఘటనపై ఎంపీలందరికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. డిసెంబర్ 13న పార్లమెంట్ భవనంలో ఇద్దరు నిరసన కారులు గ్యాస్ డబ్బాలతో పొగను వెదజల్లిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై లోతైన విచారణ కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు.


లోక్ సభలోకి దుండగులు ప్రవేశించడం అనేది భద్రతా వైఫల్యానికి నిదర్శనమేనన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పక్కా కార్యాచరణతో ప్రణాళిక రూపొందిస్తామని స్పీకర్ ఓం బిర్లా లేఖలో పేర్కొన్నారు.


Related News

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×