EPAPER

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 187 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 187 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే రీతిలో కొనసాగాయి. మదుపర్లు ఎక్కువగా షేర్ల అమ్మకాల వైపు మొగ్గుచూపారు. ఈ పరిణామాల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 187.31 పాయింట్లు నష్టపోయి 60,858.43 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57.5 పాయింట్ల నష్టంతో 18,107.85 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.81.33 వద్ద ఉంది.


రిలయన్స్, టీసీఎస్, ఐటీసీ, మారుతి, హెచ్‌సీఎల్‌టెక్, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎమ్ అండ్ ఎమ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.


Tags

Related News

Vande Bharat Express: వందేభారత్ రైలు వివాదం.. ఉద్యోగుల మధ్య ఘర్షణ

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Big Stories

×