EPAPER
Kirrak Couples Episode 1
Putin Praises India : ఇండియా గ్రేట్.. భవిష్యత్తు భారత్‌దే : పుతిన్
ARJUN: సీనియర్ హీరో అర్జున్ ఎందుకు ఫైర్ అయ్యారు?..విశ్వక్ సేన్ పై చేసిన కామెంట్ ఏంటి?
Pawan Kalyan In Ippatam Village : గుంతలు పూడ్చలేరు.. ఇళ్లను కూలుస్తారా..? : పవన్ కళ్యాణ్
Stock Market: వచ్చే వారం కూడా 4 IPOల సందడి
MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లాలో విషాదం..ఆరుగురి ప్రాణం తీసిన ఈత సరదా

MEDCHAL: మేడ్చల్‌ జిల్లా జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యార్థులను ఉపాధ్యాయుడు విహారయాత్రకు తీసుకెళ్లారు. విద్యార్థులు ఈత కొట్టేందుకు ఎర్రగుంట చెరువులో దిగారు. చెరువు లోతుగా ఉండటంతో విద్యార్థులు మునిగిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడు కూడా మునిపోయారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హైదరాబాద్ కాచిగూడలోని నెహ్రూనగర్‌ కు […]

Lunar Eclipse : గ్రహణం సందర్భంగా చంద్రుడు ఎందుకు ఎరుపెక్కుతాడు?
Twitter: మరో దారి లేదన్న మస్క్.. బైడెన్ ఫైర్..
Car: మళ్లీ కార్ల ధరలకు రెక్కలు..
TIRUMALA: తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల .. ఆస్తులు ఎంతో తెలుసా?

TIRUMALA: తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల .. ఆస్తులు ఎంతో తెలుసా?

TIRUMALA: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారికి వివిధ బ్యాంకుల్లో రూ. 15, 938 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ప్రకటించింది. స్వామివారికి 10,258.37 కేజీల బంగారం ఉందని వెల్లడించింది. 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేశామని టీటీడీ వివరించింది. గత మూడేళ్లలో స్వామి వారి ఆదాయం బాగా పెరిగిందని వెల్లడించింది. శ్రీవారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ బోర్డు ఆమోదించిన విధివిధానాల ప్రకారమే బ్యాంకుట్లో […]

Big Stories

×