EPAPER
Railwayline: ఇప్పటికీ బ్రిటీషర్ల ఆధీనంలోనే  రైల్వే ట్రాక్.. అద్దె కడుతున్న ఇండియన్ రైల్వేస్

Railwayline: ఇప్పటికీ బ్రిటీషర్ల ఆధీనంలోనే రైల్వే ట్రాక్.. అద్దె కడుతున్న ఇండియన్ రైల్వేస్

Railwayline: బ్రిటీషర్లు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాక రైల్వేలైన్లన్నీ భారత్ ఆధీనంలోకి వచ్చాయి. కానీ ఒక్క లైన్ మాత్రం ఇంకా బ్రిటీషర్ల ఆధీనంలోనే ఉంది. ఇప్పటికీ ఆ లైన్‌లో రైళ్లను నడిపింనందుకుగానూ ఇండియన్ రైల్వే బ్రిటిషర్లకు అద్దె చెల్లిస్తోంది. అదే మహారాష్ట్రలోని యావత్మాల్-ముర్తిజాపుర్ మధ్యగల రైల్వే లైన్. 1952లో రైల్వేల జాతీయీకరణ సమయంలో ఆధికారులు ఈ లైనును మర్చిపోయారు. దీంతో ఆ లైన్ ఇప్పటికీ బ్రిటీషర్ల ఆధీనంలోనే ఉంది. అందుకే ప్రతిఏటా ఇండియన్ రైల్వేస్ బ్రిటీషర్లకు రూ. కోటి […]

Rahul Gandhi : రాహుల్ కేంబ్రిడ్జ్ స్పీచ్ పై పార్లమెంట్ లో రగడ.. సారీ చెప్పాలని బీజేపీ డిమాండ్.. కాంగ్రెస్ కౌంటర్..

Rahul Gandhi : రాహుల్ కేంబ్రిడ్జ్ స్పీచ్ పై పార్లమెంట్ లో రగడ.. సారీ చెప్పాలని బీజేపీ డిమాండ్.. కాంగ్రెస్ కౌంటర్..

Rahul Gandhi : లండన్ లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా ప్రారంభమైన రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో దుమారం రేపాయి. రాహుల్‌ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ మొదలవ్వగానే రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ప్రస్తావించారు. లండన్‌ గడ్డపై రాహుల్‌ గాంధీ భారత్‌ను అవమానించారని మండిపడ్డారు. దేశ అంతర్గత […]

Indigo: ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ.. పాకిస్థాన్‌లో ల్యాండింగ్.. ప్రయాణికుడి మృతి

Indigo: ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ.. పాకిస్థాన్‌లో ల్యాండింగ్.. ప్రయాణికుడి మృతి

Indigo: విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు అస్వస్థతకు గురవ్వడం.. వెంటనే ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. తాజాగా ఢిల్లీ నుంచి ఖతార్ వెళ్తున్న ఇండిగో విమానంలో కూడా ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే విమానాన్ని పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ఖతార్‌లోని దోహాకు ఇండిగో విమానం బయల్దేరింది. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన […]

Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌’కు ఆస్కార్.. పట్టరాని సంతోషంలో రాజమౌళి
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ షురూ..

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ షురూ..

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలోని 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, పశ్చిమగోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. […]

TSPSC : పేపర్ లీకేజీ వ్యవహారం.. కీలక సమాచారం దొరికిందా..?
YSRCP :  వైఎస్ఆర్ సీపీ 13వ ఆవిర్భావ దినోత్సవం.. ఏపీలో ఘనంగా వేడుకలు..
Kcr Wife Shobha : కేసీఆర్ సతీమణి శోభకు అస్వస్థత.. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు..
SIR: ఓటీటీలోకి ధనుష్ సార్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
×