EPAPER
Kirrak Couples Episode 1
Rain alert in telangana : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..?
Tirumala latest news : మరో చిరుత బోనులో చిక్కింది.. జూకు తరలింపు..
Vangaveeti Radha Krishna : వెడ్డింగ్ బెల్.. వరుడు వంగవీటి రాధా!.. వధువు ఆమేనా?
INDIA alliance news: శరద్ పవార్‌పై సందేహాలు.. కాంగ్రెస్‌లో అనుమానాలు.. ఇండియా కిరికిరి..
Srikalahasti Temple updates: కోనేరులో చేపలు మృతి.. శ్రీకాళహస్తిలో కలకలం..
NRI Medical College : ఎన్నారై కాలేజీలో మెడికో సూసైడ్.. యాజమాన్యం వేధింపులే కారణమా?

NRI Medical College : ఎన్నారై కాలేజీలో మెడికో సూసైడ్.. యాజమాన్యం వేధింపులే కారణమా?

NRI Medical College : మంగళగిరి ఎన్.ఆర్.ఐ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి కామేపల్లి వెంకట ప్రణవ్ యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య వెనుక కళాశాల యాజమాన్యం ఫీజుల కోసం చేసిన వేధింపులు ఉన్నట్లు తెలుస్తోంది. కళాశాల నిర్దేశించిన ఫీజు చెల్లించినప్పటికీ.. అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు.. అదనంగా ఫీజు చెల్లించాలని వత్తిడి చేయటంతోనే యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. వేధింపులపై ఎన్టీఆర్ హెల్త్ […]

Sreenidhi College Incident : బిల్డింగ్‌ పైనుంచి దూకుతానంటూ స్టూడెంట్ వార్నింగ్.. శ్రీనిధి కాలేజ్‌లో రచ్చ రచ్చ..

Sreenidhi College Incident : బిల్డింగ్‌ పైనుంచి దూకుతానంటూ స్టూడెంట్ వార్నింగ్.. శ్రీనిధి కాలేజ్‌లో రచ్చ రచ్చ..

Sreenidhi College Incident : ఇచ్చిన గడువులో యూనివర్సిటీ గుర్తింపును సాధించలేకపోయింది శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్. దీంతో విద్యార్ధులతో పాటు.. తల్లిదండ్రుల ఆందోళనలకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఓ విద్యార్ధి కాలేజ్ పైకి ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తన చావుతోనైనా మిగిలిన విద్యార్ధులకు న్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. స్టూడెంట్స్ ఆందోళనతో ఒక్కసారిగా కాలేజ్ ప్రాంగణంలో ఉద్రిక్తత తలెత్తింది. రంగంలోకి దిగిన పోలీసులు.. బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానన్న విద్యార్ధికి నచ్చజెప్పి అడ్డుకున్నారు. అతన్ని […]

Pawan Kalyan: ఎర్రమట్టి దిబ్బలపై గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్తాం.. పవన్ పోరుబాట..

Pawan Kalyan: ఎర్రమట్టి దిబ్బలపై గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్తాం.. పవన్ పోరుబాట..

Pawan Kalyan: ఉత్తరాంధ్ర విధ్వంసం, దోపిడీపై జనసేనాని పోరుబాట పట్టారు. ప్రభుత్వ పెద్దల ఆక్రమణలపై ఉద్యమిస్తున్నారు. రిషికొండ, సిరిపురం భూముల తర్వాత భీమిలి ఎర్రమట్టి దిబ్బలను సందర్శించారు పవన్ కల్యాణ్. ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపదని.. వాటిని రక్షించుకోవాలని పిలుపు ఇచ్చారు. 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు.. ఇప్పుడు కేవలం 292 ఎకరాలకే పరిమితమయ్యాయన్నారు పవన్. తెలంగాణలోనూ ఇలాగే దోచుకున్నారని.. ఇప్పుడు ఏపీపైన పడ్డారని విమర్శించారు. పర్యాటక శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే అక్రమాలు జరుగుతున్నాయని […]

AP Incident : ప్రాణం తీసిన పల్లి గింజ.. అయ్యో పాపం..

Big Stories

×