EPAPER
Why Biscuits Have Holes: బిస్కెట్లకు రంధ్రాలు ఎందుకు ఉన్నాయి..? కారణం తెలిస్తే షాకవుతారు!
Poonam Kaur: అయ్యో పాపం.. ఆ  వ్యాధితో బాధపడుతోన్న పూనం.. బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి..?
CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో సీఎం రేవంత్ మార్క్.. అన్నింటా సమతూకం..
Students Suicide: విషాదం.. ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య
Nellore City Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. నెల్లూరు సిటీలో నవాబు అయ్యేదెవరు?
Romance : మార్నింగ్ శృంగారం చేస్తే.. జిమ్ అక్కర్లేదట..!
TS Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. 10న బడ్జెట్..
MRO Murder Case : తహసీల్దార్ హత్యకేసు.. ప్రధాన నిందితుడు గుర్తింపు..

MRO Murder Case : తహసీల్దార్ హత్యకేసు.. ప్రధాన నిందితుడు గుర్తింపు..

MRO Murder case : విశాఖ మధురవాడ కొమ్మాదిలో జరిగిన తహసీల్దార్ రమణయ్య హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడి గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రమణయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. కేజీహెచ్ అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించారు. రమణయ్య అంతిమయాత్రలో జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ హత్యను ఖండించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హంతకుడు ఎంతటివాడైనా ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. […]

Nara Lokesh : తహసీల్దార్ ను హత్య చేసింది ఆ నేతలే..? లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..

Nara Lokesh : తహసీల్దార్ ను హత్య చేసింది ఆ నేతలే..? లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..

Nara Lokesh : జ‌గ‌న్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. వైసీపీ పాల‌న‌ని అంత‌మొందిచేందుకు ఉద్యోగులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని కోరారు. విశాఖ‌ జిల్లాలో భూ అక్రమాల‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని వైసీపీ నేత‌లే త‌హ‌సీల్దార్ రమణయ్యను అత్యంత‌ దారుణంగా హత్య చేశారని లోకేశ్ ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, వేధింపుల‌తో ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవ‌డం విచార‌క‌రమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం జగన్ సొంత బాబాయ్‌నే హత్య చేశారని […]

Big Stories

×