Jobs: భోపాల్లోని రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, స్టోరేజీ అడ్మిన్, డేటాబేస్ అడ్మిన్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు పోస్టులను బట్టి బీఈ, బీటెక్, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు 7 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు: 5
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: [email protected]
ఇంటర్వ్యూ తేది: మార్చి 28
ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష ద్వారా
వెబ్సైట్: https://www.railtelindia.com/careers.html