APPSC Group 1 : 92 గ్రూప్ 1 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 13-10-2022 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది 02-11-2022. ప్రిలిమినరీ పరీక్షను 12-18-2022న నిర్వహించనున్నారు. మార్చ్ మూడవ వారం, 2023లో మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలకోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను https://psc.ap.gov.in విజిట్ చేయండి.
దరఖాస్తు చేసుకునే విధానం : అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులు మొదలైన తేది : 13-10-2022
దరఖాస్తు చేసుకునే చివరి తేది : 02-11-2022
ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించే తేది : 18-12-2022
మెయిన్స్ పరీక్ష జరిగే తేది : మార్చి మూడవ వారం, 2023