E-Paper
Advertisement
NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

NEET Exam: నీట్-2026 పరీక్ష విధానం మార్పుపై కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్ష ప్రక్రియను మార్చడం కుదరదని తేల్చేసింది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. పేపర్ పెన్ ఫార్మాట్‌లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు దేశవ్యాప్తంగా సంచనలం రేపింది నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారం. నీట్ రీఎగ్జామ్‌కు ఏజెన్సీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఆదేశాలను సవరించాలని […]

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

CBSE Inter OSM Controversy: సీబీఎస్ఈ ఇంటర్ ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదంపై ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఓఎస్ఎం వ్యత్యాసాలు-విద్యార్థుల అసౌకర్యానికి తాను బాధ్యత వహిస్తానని తేల్చిచెప్పారు. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అదే సమయంలో విద్యార్థులపై ఒత్తిడిని పెంచవద్దని రాజకీయ పార్టీలను కోరారు ఆయన. సీబీఎస్ఈ ఇంటర్‌లో  ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ ఇంటర్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన […]

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

CBSE 12th Result Revaluation-2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ‌పై ఒత్తిడి క్రమంగా పెరుగుతోందా? ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారా? ఆన్-స్క్రీన్ మార్కింగ్-OSM విధానంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారా? అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌-2026 సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు వెలువడడంతో రీవాల్యుయేషన్‌ ప్రక్రియ మొదలైంది. అందులో తీవ్ర గందరగోళం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితాలు విడుదలై రెండువారాలు గడుస్తున్నా ఇబ్బందులు […]

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు
AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత,  వారికి మంత్రి అభినందనలు
తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

Telangana EAPCET Result 2026: తెలంగాణలో ఇంజినీరింగ్-అగ్రికల్చర్-ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆయా ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో తొలి రెండు ర్యాంకులు హైదరాబాద్ సిటీకి రాగా, మూడు, నాలుగో ర్యాంకులు ఏపీకి చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు. తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026 తెలంగాణలో ఇంజినీరింగ్-అగ్రికల్చర్-ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల పరీక్ష ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు విడుదల చేశారు. ఆదివారం జేఎన్‌టీయూలో ఏర్పాటు ఆయా […]

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు
NEET-UG 2026: నీట్ ఎగ్జామ్‌పై ఎన్టీఏ-కేంద్ర మంత్రి ప్రకటన.. జూన్ 21న పరీక్ష, విద్యార్థుల్లో కొత్త టెన్షన్

NEET-UG 2026: నీట్ ఎగ్జామ్‌పై ఎన్టీఏ-కేంద్ర మంత్రి ప్రకటన.. జూన్ 21న పరీక్ష, విద్యార్థుల్లో కొత్త టెన్షన్

NEET-UG 2026: పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ పరీక్షకు షెడ్యూల్ ప్రకటించింది ఎన్టీయే. మళ్లీ ఎంట్రన్స్ పరీక్ష జూన్ 21న నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం ప్రకటించింది. ఇక హాల్‌ టికెట్‌, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించమని తెలియజేసింది. నీట్ ఎగ్జామ్‌కు రావడంతో విద్యార్థులు రెడీ అవుతున్నారు. నీట్ ఎగ్జామ్‌పై ఎన్టీఏ-కేంద్ర మంత్రి ప్రకటన ప్రశ్నాపత్రం లీక్‌ ఆరోపణలతో నీట్‌ యూజీ 2026 పరీక్షను రద్దు చేసింది ఎన్టీయేజ మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారు […]

విద్యార్థులకు బంపరాఫర్.. 9 నుంచి పీజీ వరకు, నెలకు వెయ్యి మీ సొంతం,  ఇంకెందుకు ఆలస్యం

విద్యార్థులకు బంపరాఫర్.. 9 నుంచి పీజీ వరకు, నెలకు వెయ్యి మీ సొంతం, ఇంకెందుకు ఆలస్యం

Merit Scholarship-2026:  ప్రతిభ గల విద్యార్థులకు చదివే స్తోమత లేదా? డబ్బు లేకపోవడంతో స్కూల్, కాలేజీలకు వెళ్లడం మానేస్తున్నారా? చదువు విషయంలో ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ప్రతిభ గల విద్యార్థులను ప్రొత్సహించేందుకు స్కాలర్‌షిప్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తాజాగా జేఎం సేథియా స్కాలర్‌షిప్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందా? విద్యార్థులకు బంపరాఫర్.. 9 నుంచి పీజీ వరకు విద్యకు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో చదివేందుకు చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు […]

ఇంటర్ పూర్తి అయ్యిందా? భరోసా వచ్చేసింది, ఆ స్కీమ్‌లో చేరితే హాయిగా చదువు కంటిన్యూ
CBSE Class 12 results-2026: సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు విడుదల.. అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణత ఎక్కువ
దేశవ్యాప్తంగా నీట్-2026 పరీక్ష రద్దు.. పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ, త్వరలో కొత్త షెడ్యూల్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ. 33,960 జీతం, తెలంగాణ స్త్రీ నిధిలో ఉద్యోగాలు
అక్షరాల రూ.1,20,000 జీతం.. ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ భయ్యా, మరీ ఇంకెందుకు ఆలస్యం

Big Stories

×