EPAPER

Archaeology: తవ్వకాల్లో బయటపడ్డ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్.. మట్టి ఫ్రిడ్జ్

Archaeology: తవ్వకాల్లో బయటపడ్డ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్.. మట్టి ఫ్రిడ్జ్

Archaeology: తవ్వకాల్లో అప్పుడప్పుడు పురాతన కాలం నాటి వస్తువులు బయటపడడం చూస్తుంటాము. వాటిని పరిశీలించి చరిత్రను వెలికితీస్తుంటారు పురవాస్తు శాఖ అధికారులు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతన వస్తువులు, ఆ కాలం నాటి విశేషాలు బయటపడ్డాయి. అందులో కొన్నింటి గురించి పూర్తి వివరాలను శాస్త్రవేవత్తలు కొనుగొన్నప్పటికీ.. మరికొన్నింటిపై ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు.


ఇక ఇటీవల ఇరాక్‌లో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరపగా.. షాకింగ్ విషయం బయటపడింది. పెన్సిల్వేనియా, పిసా యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా తవ్వకాలు జరిపి సుమారు 5వేల సంవత్సరాల కిందటి రెస్టారెంట్‌ను కనుగొన్నారు.

రెస్టారెంట్లో వినియోగించిన వంట సామాగ్రి, గిన్నెలు, బెంచీలతో పాటు ఓ మట్టి ఫ్రిడ్జ్‌ తవ్వకాల్లో బయటపడ్డాయి. అంతేకాకుండా ఆ ఫ్రిడ్జ్‌లో బీర్లను దాచిపెట్టినట్లు ఆధారాలను కూడా గుర్తించారు. అలాగే అప్పట్లో బీర్ తయారు చేసిన ఒక రెసిపీని కూడా కొనుగొన్నారు.


Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×