EPAPER

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం:  మోదీ

PM Modi: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక నమూనా అని ప్రధాని మోదీ అన్నారు. భారత్ స్వయంగా సింగపూర్లను సృష్టించుకుంటోందని తెలిపారు. సింగపూర్ లారెన్స్ వాంగ్ తో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగానే సింగపూర్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్ఫూర్తి అని తెలిపారు. భారత్‌లో అనేక సింగపూర్ లను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రధానిగా లారెన్స్ బాధ్యతలు చేపట్టిన తొలిసారి భేటీ అయినట్లు మోదీ గుర్తు చేశారు. యువ నాయకత్వంలో సింగపూర్ మరింత పురోగతి సాధిస్తుందని ఆకాంక్షించారు.


విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్ వెళ్లిన ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాను పెంపొందించుకునేందుకు ఆ దేశ ప్రధాని లారెన్స్ తో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించిన తర్వాత నాలుగు కీలక ఒప్పందాలపై కూడా మెదీ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.


Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×