EPAPER

Niti Aayog: భారత్‌లోనే కంపెనీలు స్థాపించండి..చైనాకు నీతి అయోగ్ సూచన

Niti Aayog: భారత్‌లోనే కంపెనీలు స్థాపించండి..చైనాకు నీతి అయోగ్ సూచన

Investment by Chinese firms vital: భారత్, చైనా మధ్య వాణిజ్యం స్తంభించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో చైనాకు భారత్ ఓ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య వస్తువుల కొనుగోలుకు సంబంధించి దిగుమతి జరుగుతోంది. రానున్న రోజుల్లో మరిన్న వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే చైనా నుంచి మరిన్ని వస్తువుల కొనుగోలు విషయంలో దిగుమతి చేసుకునే బదులు భారత్ లోనే పెట్టుబడులు పెడితే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని నీతి అయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి చైనాకు సూచించాడు.


చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం కంటే స్థానికంగానే ఆ వస్తువులను తయారీ చేసేందుకు చైనా ఇక్కడే కంపెనీలు స్థాపించడంతో పాటు పెట్టుబడి పెడితే మంచిదని సూచించారు. ఇలా వస్తువులను భారత్‌లో ఉత్పత్తి చేస్తే దేశానికి మంచిదని నీతి అయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి చెప్పారు.

Also Read:  ‘ప్రధాని రాజీనామా చేయాలి’.. 91 మంది ఆందోళనకారులు దుర్మరణం


ఆర్థిక సర్వే ప్రకారం..అమెరికా, యూరప్ వంటి దేశాలు చైనా నుంచి ఉత్పత్తులను తగ్గించుకుంటున్నాయని వివరించారు. ఒకవేళ భారత్ లో తయార్యే చైనా ఉత్పత్తులను అమెరికాచ యూరప్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే ఆర్థికంగా భారత్ కూడా బలపడుతుందని చెప్పారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×