EPAPER

Elon Musk: మస్క్ మరో కీలక నిర్ణయం.. ట్విట్టర్‌లో ఇక నో యాడ్స్

Elon Musk: మస్క్ మరో కీలక నిర్ణయం.. ట్విట్టర్‌లో ఇక నో యాడ్స్

Elon Musk: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక నష్టాలతో సతమతమవుతోన్న ట్విట్టర్‌ను గట్టెక్కించేందుకు ఎలాన్ మస్క్ కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించి, ట్విట్టర్ బ్లూ వంటి మార్పులను తీసుకొచ్చారు. అయినా కూడా నష్టాలు వెంటాడుతుండడంతో మరో కీలక ప్రకటన చేశారు మస్క్. ప్రకటనలు లేని ట్విట్టర్ వెర్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు.


ట్విట్టర్‌లో ఇక ప్రకటనలు లేకుండా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ధర మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండనున్నట్లు వెల్లడించారు. ఎవరైతే ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకొంటారో వారికి ఎటువంటి ప్రకటనలు ఉండబోవని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.


Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×