EPAPER
Kirrak Couples Episode 1

Indonesia : బొగ్గు గనిలో బ్లాస్ట్.. పదిమంది కార్మికులు మృతి..

Indonesia : బొగ్గు గనిలో బ్లాస్ట్.. పదిమంది కార్మికులు మృతి..

Indonesia : ఇండోనేసియాలోని ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. పశ్చిమ సమత్రా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు. ప్రైవేటు కంపెనీకి చెందిన కోల్‌మైన్‌లో ప్రమాదకరమైన మీథేన్‌ లాంటి వాయువుల కారణంగానే పేలుడు జరిగిందని అధికారులు వెల్లడించారు. బ్లాస్ట్‌ కారణంగా గాయపడిన మరో నలుగురిని సహాయక సిబ్బంది కాపాడారు.


విషవాయువులు పీల్చడం వల్లనే కార్మికులు మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. 800 అడుగుల పొడవున్న గని కావడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ శాతం కాలిన గాయాలతోనే చనిపోయారని తేలింది. దాంతోపాటు ఊపిరి ఆడకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు


Tags

Related News

Hurricane Helene: అమెరికాలో హరికేన్ బీభత్సం.. 44 మంది మృతి

Trump Campaign Hacked: ట్రంప్ క్యాంపెయిన్‌ హ్యాక్ చేసిన ఇరాన్?.. అమెరికా కోర్టులో కేసు..

India Rebutes Pakistan: ‘కశ్మీర్ టెర్రరిజంపై మాకు నీతులా?’.. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్..

Myopia In Kids Globally: లాక్ డౌన్ తరువాత పిల్లల్లో కంటి సమస్యలు.. బిబిసి నివేదికలో వెల్లడి!

Netanyahu At UN: ‘ఇరాన్ లో ఏ మూలలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయగలదు’.. ఐరాసలో నెతన్యాహు వార్నింగ్!

Frano Selak: ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు.. 7 సార్లు మృత్యువు నుంచి తప్పించుకొని జాక్ పాట్ కొట్టాడు!

UNSC India: ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’.. యుకె ప్రధాని

Big Stories

×