EPAPER

Foot Ball Match Fire: ఫుట్ బాల్ మ్యాచ్‌లో విషాదం.. మైదానంలో కాల్పులు.. ఐదుగురు మృతి

Foot Ball Match Fire: ఫుట్ బాల్ మ్యాచ్‌లో విషాదం.. మైదానంలో కాల్పులు.. ఐదుగురు మృతి

Five People Killed, Several Injured During Foot Ball Match: ఫుట్ బాల్ మ్యాచ్‌లో విషాదం చోటుచేసుకుంది. జమైకా దేశంలోని కింగ్‌స్టన్‌లో ప్లెజెంట్ హైట్స్ వేదికగా జరుగుతున్న పుట్ బాల్ మ్యాచ్‌లో ఒక్కసారిగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు మ్యాచ్ జరుగుతుండగా.. మైదానంలోకి ప్రవేశించి కాల్పులు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.


వివరాల ప్రకారం.. కింగ్‌స్టన్ స్టేట్‌లో సోమవారం అర్ధరాత్రి కొంతమంది కలిసి పుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ జరిగిన కాసేపటికే దుండగులు కాల్పులు చేశారు. వెంటనే పోలీసులు సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో రెండు రోజుల పాటు కర్ప్యూ విధించారు.

Also Read: మస్క్‌కు వ్యతిరేంగా బిల్ గేట్స్.. కమలా హ్యారిస్‌ ప్రచారానికి 50 మిలియన్ డాలర్ల విరాళం!


పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పులకు గ్యాంగ్ వార్ కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు జమైకా కాన్ స్టాబులరీ ఫోర్స్ ఇన్‌ఫర్ మెషన్ డిపార్ట్ మెంట్ తెలిపింది. అయితే ఈ కాల్పులకు కారణమైన ఐదుగురిలో నలుగురిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

Related News

US Presidential Elections : అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం, ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

Smart Bomb: లెబనాన్‌పై ‘స్మార్ట్ బాంబ్’ వదిలిన ఇజ్రాయెల్.. క్షణాల్లో బిల్డింగులు ధ్వంసం, ఈ బాంబు ప్రత్యేకత తెలుసా?

Justin Trudeau Resignation Demand : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి ఝలక్, రాజీనామాకు పట్టుబట్టిన సొంత పార్టీ ఎంపీలు

Hotel Bill Con couple: 5 స్టార్ రెస్టారెంట్‌లో తినడం.. బిల్లు ఎగ్గొటి పారిపోవడం.. దంపతులకు ఇదే పని!

BRICS INDIA CHINA: ‘బ్రిక్స్ ఒక కలగానే మిగిలిపోతుంది’.. ఇండియా, చైనా సంబంధాలే కీలకం..

INDIA CHINA BILATERAL TALKS : ఐదేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక చర్చలు, మోదీ జిన్‌పింగ్‌లు ఏం మాట్లాడారో తెలుసా ?

Big Stories

×