EPAPER
Kirrak Couples Episode 1

Land Slides : విరిగిపడిన కొండచరియలు.. 47 మంది మృతి..

Land Slides : విరిగిపడిన కొండచరియలు.. 47 మంది మృతి..

Land Slides : కొండచరియలు విరిగిపడటంత 47 మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం చైనాలోని పర్వత ప్రాంతమైన యునాన్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో మరికొంరు గాయాలపాలైనట్లు సమాచారం. ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. 200 మందిని రక్షించారు.


స్థానిక మీడియా తెలిపిన కథనాల ప్రకారం.. చైనాలోని నైరుతి ప్రావిన్స్ లోని యునాన్ లో ఈ ప్రమాదం జరిగింది. యున్నాన్ లోని లియాంగ్ సుయ్ గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో.. 18 ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం జెన్ జియాంగ్ కౌంటీలోని టాంగ్ ఫాంగ్ నగరానికి చెందినదదిగా గుర్తించారు. కాగా.. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


Related News

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

World’s Tallest Bridges Guizhou: ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 ఒకే రాష్ట్రంలో.. ప్రకృతి ఒడిలో ఈ అందమైన బ్రిడ్జిలు ఒక్కసారైనా చూడాలి!

Gunfire in America: అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ.. నలుగురు మృతి

PM Modi Quad: ‘ప్రపంచవ్యాప్తంగా సర్వికల్ క్యాన్సర్‌తో పోరాటంలో భారత్ కీలక పాత్ర’.. 75 లక్షల డాలర్లు ప్రకటించిన ప్రధానీ మోదీ

Indian stuck in Foreign for 23 years: పరాయి దేశంలో 23 ఏళ్లుగా చిక్కుకుపోయిన భారతీయుడు.. ఎలా తిరిగొచ్చాడంటే..

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Big Stories

×