EPAPER

Veera Simha Reddy: ఓటీటీలోకి ‘వీరసింహారెడ్డి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Veera Simha Reddy: ఓటీటీలోకి ‘వీరసింహారెడ్డి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Veera Simha Reddy: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. థియేటర్లు దద్దరిల్లిపోయాయి. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ ప్రత్యేక పాత్రలో నటించారు.


థియేటర్లలో దుమ్మురేపిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్ స్టార్‌లో ఈనెల 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో థియేటర్‌లో చూడలేని వారు ఓటీటీలో చేసేందుకు రెడీ అయిపోతున్నారు.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×