EPAPER

SAMANTHA: అందరిపై దయ చూపించండి.. ఎవరు ఏ సమస్యతో పోరాడుతున్నారో తెలీదు: సమంత

SAMANTHA: అందరిపై దయ చూపించండి.. ఎవరు ఏ సమస్యతో పోరాడుతున్నారో తెలీదు: సమంత

SAMANTHA: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. స్టార్ హీరోయిన్ సమంత. ఇటీవల సామ్ నటించిన ‘యశోద’ సినిమా రిలీజ్ కాగా.. గుణశేఖర్ దర్శకత్వంతో నటించిన ‘శాకుంతలం’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, భూమిక జంటగా వచ్చిన ‘ఖుషి’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ మూవీ పేరుతోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది.

ఒక వైపు మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే మరోవైపు వరుస సినిమాలతో దూసుకెళ్తోంది..సామ్. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ఎవరు ఏ సమస్యతో పోరాడుతున్నారో తెలీదు. అందుకే అందరిపై దయ చూపించండి’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.


కాగా కొద్దిరోజుల క్రితం సమంత మయోసైటిస్ అనే అరుధైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది నెలలుగా సామ్ ఆ వ్యాధితో పోరాడుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ తిరిగి తన కెరీర్, సినిమాలపై ఫోకస్ పెడుతోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.

Related News

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Tripti dimri: ఒకే గదిలో 50 మందితో.. భరించలేకపోయా – నేషనల్ క్రష్..!

Jani Master : జానీ మాస్టర్ దొరికిన హోటల్ ఎంత గ్రాండ్ గా ఉందొ చూసారా.?

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

Big Stories

×