EPAPER
Kirrak Couples Episode 1

Ayodhya : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ.. రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం ..

Ayodhya :  శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ..  రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం ..

Ayodhya : జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అయోధ్య నుంచి ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారులకు, సినీనటులకు ఆహ్వానాలు అందుతున్నాయి. రామమందిర ట్రస్టు ప్రతినిధులు హీరో రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులను ఆహ్వానించారు. ఇప్పటివరకు చిరంజీవి, ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులు, రాజ్‌కుమార్‌ హిరాణీ, రోహిత్‌ శెట్టి, ధనుష్‌ ఆహ్వానాలు అందుకున్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దేశ ప్రజల తరపున ప్రతినిధిగా ఉండనుండటం తన అదృష్టమని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 11 రోజులపాటు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భమని మోదీ అన్నారు.


Related News

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Highest Paid Actress: ఇండియాలోనే హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరంటే?

Big Tv Exclusive : దసరాకి గేమ్ ఛేంజర్ ట్రైలర్… చెర్రీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు రెడీ అవ్వండమ్మా

Manchu Vishnu: పవన్ కు సపోర్ట్ సరే.. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు సంగతేంటీ.. ప్రెసిడెంట్ గారు ?

Jayam Ravi : జయం రవితో ఎఫైర్ పై ప్రశ్న… నెటిజన్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన సింగర్

The Mystery Of Moksha Island Review: చావును ఎదిరించి మనిషి బతుకుతాడా.. తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

Samantha: హేమా కమిటీ టాలీవుడ్ లో వేయాలన్న సమంత.. మరి జానీ మాస్టర్ కేసు పై నోరు మెదపదా..?

Big Stories

×