EPAPER

Tirumala : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల ఎప్పుడంటే..?

Tirumala : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల ఎప్పుడంటే..?

Tirumala : ఫిబ్రవరి చివరి వారానికి సంబంధించి వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచుతుంది.


తిరుమల శ్రీవారి ఆలయంలో ఆన్‌లైన్ ఆర్జిత సేవలు.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. ఈ సేవల ద్వారా లభించే దర్శన టికెట్లను ఫిబ్రవరి 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచుతారు. ఎలక్ట్రానిక్ డిప్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8 ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 10 ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది.

ఇతర ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచుతారు.
భక్తులు http://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.


Tags

Related News

Guru Favorite Zodiac: బృహస్పతి సంచారంతో ఈ 2 రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు

Durga Puja Week Lucky Rashi: ఈ వారంలో లక్ష్మీ నారాయణ యోగంతో 5 రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు

Shani Transit: దీపావళి నుంచి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం

Mangal Gochar 2024: అంగారకుడి సంచారంతో ఈ 3 రాశుల వారికి అపారమైన సంపద

Weekly Horoscope: అక్టోబర్ 6 నుంచి 12 వరకు రాశిఫలాలు

Horoscope 6 october 2024: ఈ రాశి వారికి ఉద్యోగులకు పదోన్నతి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి!

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

×