EPAPER

Tirumala Darshnam tokens : సామాన్య భక్తుల కోసం రూ. 300 టోకెన్లు

Tirumala Darshnam tokens : సామాన్య భక్తుల కోసం రూ. 300 టోకెన్లు

Tirumala Darshnam tokens : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను గురువారం అంటే ఈ నెల 12 న టీటీడీ జారీ చేయబోతోంది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఎప్పటిమాదిరిగానే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తారు . సామాన్య భక్తుల కోసం గతంలో ఆఫ్ లైన్ ఇచ్చే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను కొంతకాలంగా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు.


వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 10‌ రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం‌ కోసం జనవరి 1 నుంచి 11 వరకు టోకెన్లను టీటీడీ‌ జారీ చేసింది. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న వాటిని 12వ తేదీ నుంచి టోకెన్లను విడుదల చేస్తోంది. తిరుమల వెళ్లాలనుకునే భక్తుల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ‌ నెల 31వ తారీఖు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి రోజువారిగా 20 వేల చొప్పున జనవరి 9 నుంచి అనగా జారీ చేస్తున్నారు. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్‌ లింక్‌లో టికెట్ పొందవచ్చు.


Tags

Related News

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Shradh 2024: మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని సూచించే.. 7 సంకేతాలు ఇవే

Vastu Tips: వంట గదిలో ఈ 2 వస్తువులను తలక్రిందులుగా ఉంచితే ఇబ్బందులే..

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Big Stories

×