నేలపై కూర్చొని ఆ కాశీ విశ్వేశ్వరునికి ఎప్పుడూ పూజించకండి. శివుని ఆరాధనలో దర్భాసనాన్ని లో కూర్చుని శివుడిని పూజించండి . బోళా శంకరుడ్ని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరంముఖంగా పూజించాలి.పూజా సమయంలో భస్మం ,రుద్రాక్ష మొదలైన వాటిని శివునికి సమర్పించి నుదుటిపై భస్మాన్ని మరియు రుద్రాక్షను ధరించండి పూజించడం మంచిదట.అలానే నువ్వులు, సంపంగి పువ్వులు తెల్లటి పువ్వులు, గంజాయి , బిల్వ పత్రం , జమ్మి ఆకులు మొదలైన వాటిని సమర్పించాలి. అలాగే అభిషేకంలో ఆవుపాలుతో అభిషేకం చేస్తే మ మంచిదట.
Read more: ఏ అభిషేకం చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుంది..
ఈ విధంగా శివయ్యకు పూజ చేయడం ద్వారా తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని పురాణాల్లో చెప్పడం జరిగింది. అలానే ప్రతి సోమవారం శివయ్య మంత్రాలను జపిస్తూ ఆరోజు ఉపవాసం ఉంటే భక్తుల కోరుకున్న కోరికలు మరియు కుటుంబ సమస్యలు ఉన్న తొలగిపోతాయి. ఇది కేవలం దైవం పట్ల పెద్దవారు చెప్పిన మాటలు మాత్రమే.