EPAPER

Uttar Pradesh : వివాహ వేడుకల్లో ఓ వ్యక్తి హత్య.. ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం..

Uttar Pradesh : వివాహ వేడుకల్లో ఓ వ్యక్తి హత్య.. ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం..

Uttar Pradesh : ట్రే తగిలిందని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివాహ వేడుకల్లో వెయిటర్ పాత్రలు తీసుకువెళ్తుండగా ట్రే తగిలిందనే కారణంతో ఈ హత్య జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకల కాంట్రాక్టర్ మనోజ్ అనే వ్యక్తి దగ్గర ఘజియాబాద్ కు చెందిన పంకజ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఓ వివాహానికి మనోజ్.. పంకజ్ ని వెయిటర్ గా తీసుకేవెళ్లాడు. అతడు భోజనం చేసిన తర్వాత పాత్రలను ఒక ట్రేలో వేసుకుని వెళుతుండగా అడ్డుగా ఉన్న వ్యక్తులకు తగిలింది. వారి మధ్య వివాదం జరిగింది.


దాంతో గొడవ ముదిరి పంకజ్ ను కాంట్రాక్టర్ మనోజ్ సహా మరికొందరు తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పంకజ్ మరణించాడు. నిందితులు మృతదేహాన్ని దగ్గరలో ఉన్న అడవిలో పడేశారు. పంకజ్ తల్లిదండ్రులు తన కుమారుడు ఇంటికి రాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.


Related News

Call Girl Deadbody: కాల్ గర్ల్ తల నరికి యువతి సోదరుడి ఇంట్లో పెట్టిన ప్రియుడు.. ఎందుకు చేశాడంటే..

Road Accident: ఘోరాతిఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి.. వాహనంలోనే నుజ్జునుజ్జైన ప్రయాణికులు

Suspicious Death: భోపాల్‌లో ఏపీ విద్యార్థి మృతి.. డ్రగ్స్ తీసుకోనందుకే చంపేశారంటున్న బంధువులు!

Cyanide killers: గుంటూరులో సైనైడ్ గ్యాంగ్.. 4 హత్యలు, 3 హత్యాయత్నాలు.. నిందితులంతా మహిళలే

Selfy craze death: సెల్ఫీ మోజులో పడి పాముతో చెలగాటం..యువకుడు మృతి

Whiskey Ice Cream: వామ్మో పిల్లల ఐస్ క్రీమ్ లో విస్కీ..పోలీసుల అదుపులో నిందితులు

Ambulance Driver: అంబులెన్స్ లో లైంగిక వేధింపులు.. భర్త ఆక్సిజన్ మాస్క్ తీసేసి..

Big Stories

×