EPAPER

Lorry Accident: తిరుపతి ఘాట్ రోడ్డులో లారీ బీభత్సం.. నలుగురు మృతి

Lorry Accident: తిరుపతి ఘాట్ రోడ్డులో లారీ బీభత్సం.. నలుగురు మృతి

Lorry Accident in Tirumala: తిరుపతిలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో లారీ బీభత్సం సృష్టించింది. టమాటాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


టమాటాల లోడు ఉన్న కంటైనర్ కారుపై పడటంతో కారులో ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయి. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేశారని స్థానికులు చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: భర్తను కాదని మరిదితో పారిపోయిన మహిళ.. నెల రోజుల తరువాత రోడ్డుపై ధర్నా చేస్తూ..


పుంగనూరులో ఆశా కార్యకర్త ఆత్మహత్య

చిత్తూరు జిల్లా పుంగనూరులోని చౌడేపల్లి మండలం పుదిపట్లకు చెందిన ఆశా కార్యకర్త హేమ (30) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో హేమ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే పోలీసులు ఆమె శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. హేమ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను హత్య చేసి ఉరివేశారా ? లేక ఆత్మహత్యేనా ? అన్న కోణంలో విచారిస్తున్నారు.

Related News

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Woman Burns Step-Daughter: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

Zero FIR: జానీ మాస్టర్‌ కేస్.. ఇంతకీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఏ సందర్భంలో ఫైల్ చేస్తారో తెలుసా?

Cyber criminals: పోలీసు డీపీ.. వేస్తారు టోపీ, సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Bank Fraud Woman: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Big Stories

×