Telangana : తెలంగాణలో నేటి నుంచి రేషన్ డీలర్లు సమ్మె బాట పడుతున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో నిరసనకు దిగుతున్నారు. 17,200 మంది రేషన్ డీలర్లు...
BJP: చంద్రబాబు ఢిల్లీ వెళ్లొచ్చారు. అమిత్షా, నడ్డాలతో సుమారు గంట సేపు మంతనాలు జరిపొచ్చారు. త్వరలోనే మళ్లీ వెళ్తారని.. ఈసారి మోదీతో ఫైనల్ టాక్స్ ఉంటాయని అంటున్నారు. వీళ్లు వాళ్లు ఎందుకు కలుస్తున్నారో...
Basara IIIT: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు.. విద్యార్థులపై మరోసారి తమ కర్కశాన్ని ప్రదర్శించారు. విద్యార్థులు సెలవుపై వెళ్లిన సమయంలో.. వారి రూం తాళాలు తీసి వస్తువులను బయటపడేశారు. అధికారులు...
TSPSC: టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో డొంక కదిలిస్తోంది సిట్. ఇప్పటికే 50 మందిని అరెస్ట్ చేయగా.. రానున్న రోజుల్లో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విద్యుత్...
TS Highcourt : బీఆర్ఎస్ ఎంపీ,హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్కు భూ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం చేసిన భూకేటాయింపులను రద్దు చేసింది. ఈ...
CM KCR News Today(Telangana news updates): హైదరాబాద్లో భారీ భవన నిర్మాణానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్ర నిర్మాణానికి...
Medico Suicide khammam(Breaking news updates in telangana) : ఖమ్మంలో వైద్య విద్యార్ధిని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేట్ హాస్టల్లోని గదిలో దంత వైద్య విద్యార్థిని...
Konda Murali news today(Political news in telangana) : కాంగ్రెస్ నేత కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని...
KCR latest news telugu(Today breaking news in Telangana) : ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బీఆర్ఎస్ నిర్మించింది. మహారాష్ట్ర, ఏపీలోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభించింది. ఇప్పుడు...
KCR : నిర్మల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు. నిర్మల్లో రూ.56.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలోనే 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు....