Monsoon: నైరుతి ఆలస్యం.. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై ప్రభావం!

Monsoon: కేరళ తీరాన్ని ఇప్పటికే తాకాల్సిన నైరుతి రుతుపవనాల రాక ఇంకాస్త ఆలస్యం కానుంది. మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా ఏటా నైరుతి...

Odisha Rail Track: రైళ్లు మళ్లీ రయ్ రయ్.. ఎక్స్‌ప్రెస్ ఆపరేషన్..

Odisha Rail Track: బాలాసోర్ ప్రమాద ఘటనాస్థలంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. రైల్వే సిబ్బంది రాత్రనకా.. పగలనకా శ్రమిస్తున్నారు. ఆదివారం రాత్రికి ఒక ట్రాక్ ను పునరుద్ధరించారు. ఆ ట్రాక్ ద్వారా గూడ్స్...

Wrestlers: అమిత్‌షా ఎఫెక్ట్!.. ఉద్యోగాల్లో చేరిన రెజ్లర్లు.. తగ్గారా? నెగ్గారా?

Wrestlers Protest latest news(Telugu breaking news today): అమిత్‌షా రంగంలోకి దిగారు. రెజ్లర్లు ఉద్యోగాల్లో చేరారు. పోరాటం విరమించుకున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదని.. విధుల్లో చేరిన మాట నిజమేనని.....

Odisha : ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్..

Odisha : ఒడిశాలోని బాలేశ్వర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి గురైన ఘటన మరువక ముందే మరో ఘటన కలవరం రేపింది. తాజాగా బర్గఢ్‌ జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది....

Ukraine : రష్యాతో యుద్ధం.. 500 మంది ఉక్రెయిన్ చిన్నారుల బలి..

Ukraine : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేలమంది అమాయకులను పొట్టనబెట్టుకుంది. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ కు చెందిన 500 మందికి పైగా చిన్నారులు బలికావడం తీవ్ర విషాదకరం. స్వయంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ...

Odisha Train Accident : వేగంగా పునరుద్ధరణ పనులు.. 51 గంటల్లోనే అందుబాటులోకి ఒక మార్గం..

Odisha Train Accident : ఒడిశాలో రైలు ప్రమాదం తర్వాత యుద్ధప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టిన రైల్వే సిబ్బంది.. ఎట్టకేలకు కొంత మేర పనులు పూర్తి చేశారు. ప్రమాదం జరిగిన 51...

CBI : ఒడిశా రైలు ప్రమాదంపై అనుమానాలెన్నో..? సీబీఐ దర్యాప్తునకు రైల్వేబోర్డు సిఫారసు..

CBI : ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌...

Rahul Gandhi : తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తాం.. కేంద్రంలోనూ కాంగ్రెస్ దే గెలుపు : రాహుల్ గాంధీ

Rahul Gandhi : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు బూస్టింగ్ ఇచ్చాయి. అక్కడ అధికారం దక్కడం ఆ పార్టీలో విశ్వాసాన్ని మరింత పెంచింది. ఇప్పుడు ఇదే విధంగా మరికొన్ని రాష్ట్రాల్లో...

NDRF : అతడి సమయస్ఫూర్తి.. 30 నిమిషాల్లోనే ప్రమాదస్థలికి ఎన్డీఆర్ఎఫ్ బృందం..

NDRF : షాలీమార్‌-చెన్నై కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైన 30 నిమిషాల్లోపే ఎన్డీఆర్‌ఎఫ్‌ తొలి బృందం ఘటనాస్థలికి చేరుకుంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. బోగీల్లో చిక్కుకున్న వారిలో చాలామందిని...

Ashwini Vaishnaw : ఒడిశా రైలు ప్రమాదానికి కారణమిదే.. రైల్వే మంత్రి క్లారిటీ..!

Ashwini Vaishnaw : ఒడిశా రైలు ప్రమాదానికి మూల కారణాన్ని తెలుసుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని...