BJP: ఏపీలో పొత్తు.. తెలంగాణలో ఎత్తు!.. బీజేపీకే చిక్కు?

BJP: చంద్రబాబు ఢిల్లీ వెళ్లొచ్చారు. అమిత్‌షా, నడ్డాలతో సుమారు గంట సేపు మంతనాలు జరిపొచ్చారు. త్వరలోనే మళ్లీ వెళ్తారని.. ఈసారి మోదీతో ఫైనల్ టాక్స్ ఉంటాయని అంటున్నారు. వీళ్లు వాళ్లు ఎందుకు కలుస్తున్నారో...

Chandrababu: బీజేపీతో డీల్ అదేనా? ఆ ప్రతిపాదన నిజమేనా?

Chandrababu: ఎప్పుడైతే బీజేపీ నుంచి బయటకొచ్చారో అప్పటినుంచి చంద్రబాబుకు రాజకీయంగా ఏదీ కలిసిరావడం లేదనే చెప్పాలి. 2018లో బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చిన బాబుకు తెలంగాణలో ఘోర పరాభవం ఎదురైంది. ఇక అప్పటివరకు...

Adipurush: తిరుపతిలో అయోధ్య.. ‘ఆదిపురుష్’ ఈవెంట్ హైలైట్స్ ఇవే..

Adipurush: అవును. తిరుపతికి అయోధ్యను తీసుకొస్తున్నారు. ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలో అయోధ్యను తలపించేలా భారీ సెట్ వేస్తున్నారు. ఆ మహావిష్ణువు రెండు అవతారాలను ఒక్కచోట...

Beer: పాయే.. 200 కేసుల బీరు రోడ్డు పాలాయే..

Beer: ఎండాకాలం వస్తే మందుబాబులకు అదోరకం ఆనందం. ఎంచక్కా చల్లటి బీరు.. చేదు చేదుగా చప్పరిస్తుంటారు. మిగతా కాలాల్లోనూ బీరు దొరికినా.. ఎండాకాలంలో తాగితే ఆ మజానే వేరంటారు. అందుకే, సమ్మర్‌లో బీర్లకు...

BJP: మిషన్‌ సౌత్‌.. వాళ్ల భేటీకి అదే కారణమా?

వచ్చే ఎన్నికలకు పాత మిత్రులు మళ్లీ కలుస్తారా? అధికారికంగా బీజేపీ – జనసేన ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోంది. టీడీపీని కలుపుకుని వెళ్దామని పవన్ పదేపదే బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్...

Kondapi : టీడీపీ ఎమ్మెల్యే Vs వైసీపీ ఇన్‌ఛార్జ్‌.. కొండపిలో హైటెన్షన్..

Kondapi : ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయుడుపాలెంలోని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి...

AP : ఏపీపై భానుడి ప్రతాపం.. మరో 4 రోజులు తీవ్ర వడగాల్పులు..

AP : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు సెగలు పుట్టిస్తున్నాడు. ఏపీలో గత 4 రోజులగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీలు నమోదవుతున్నాయి. గాలిలో...

Nellore : టీడీపీ నేత ఆనంపై దాడికి ప్రయత్నం.. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాల పనేనని లోకేశ్‌ ఆరోపణ..

Nellore : నెల్లూరులో పట్టపగలే దుండగులు బరితెగించారు. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నించారు. ఆయన ఆర్టీఏ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా 10 మంది బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి...

AP Passengers : ఆ 28 మంది ప్రయాణికులు ఏమయ్యారు..? ఏపీ ప్రభుత్వం ఆరా..!

AP Passengers : ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్‌, యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ల్లో మొత్తం 695 మంది ఏపీ వాసులు ప్రయాణించారని నిర్ధారించారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ...

Odisha Train Accident: 141మంది ఫోన్లు స్విచ్చాఫ్.. ఏపీలో టెన్షన్.. వాళ్లంతా సేఫేనా?

Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం. రెండు రైళ్లలో మృత్యుఘోష. 300 మంది వరకూ చనిపోయారు. వెయ్యి మంది వరకు క్షతగాత్రులుగా మారారు. మృతుల్లో తమిళనాడు వాసులే ఎక్కువ. అయితే, ఆ...