EPAPER

Toll Charges Hiked in AP and TG: పెరిగిన టోల్ ఛార్జీలు.. నేటి నుంచే అమల్లోకి..!

Toll Charges Hiked in AP and TG: పెరిగిన టోల్ ఛార్జీలు.. నేటి నుంచే అమల్లోకి..!


Toll Charges Hiked in Telugu States from 1st April 2024: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకల టోల్ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు.. ఆదివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఏడాదికోసారి టోల్ రుసుము పెరుగుతుంది. హైదరాబాద్ – విజయవాడ మధ్యలో ఉన్న పంతంగి, చిల్లకల్లు, కొర్లపహాడ్ టోల్ ఛార్జీలు పెరిగాయి. కార్లు, వ్యాన్లు, జీపులకు వన్ వే ప్రయాణానికి రూ.5, టూ వే ప్రయాణానికి రూ.10, ఇతర లైట్ వెయిట్ రవాణా వాహనాలకు ఒకవైపు రూ.10, రానుపోను రూ.20 మేర పెంచారు.

Also Read: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర


అలాగే బస్సులు, ట్రక్కులకు రూ.25, రూ.35 మేర రవాణా ఛార్జీలు పెంచారు. ఇతర భారీ వాహనాలకు రూ.35 నుంచి రూ.50 మేర పెంచారు. 24 గంటల్లోగా తిరుగు ప్రయాణం చేసిన వాహనాలకు టోల్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ఉంటుంది. ఇక స్థానికులు తీసుకునే నెలవారీ పాస్ ఛార్జీలు కూడా పెరిగాయి. రూ.330 నుంచి రూ.340కి పెంచారు. మొత్తమ్మీద పెరిగిన టోల్ ఛార్జీల కారణంగా.. సామాన్యులపై భారం పడనుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ టోల్ ఛార్జీలే అమల్లో ఉంటాయి.

Tags

Related News

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతం పెంపు.. హర్యాణా ఎన్నికల ముందు బిజేపీ మాస్టర్ ప్లాన్!

Car Discounts September 2024: ఈ ఎలక్ట్రిక్ కారుపై లక్షల్లో డిస్కౌంట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ రాదు బ్రో..!

Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ సేవలు రద్దు.. ఈ డీటెయిల్స్ చూసుకోండి

EPS pension Any Bank: ఈపిఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై దేశంలో ఏ బ్యాంకులో నుంచి అయినా పెన్షన్ డ్రా చేయొచ్చు!

TRAI Fake Calls: ఫేక్ కాల్స్ పై కేంద్రం కొరడా.. ఏకంగా 2.75 మొబైల్ నెంబర్లు బ్లాక్!

Rs 2000 Notes:రద్దయ్యాక ఇప్పటివరకూ బ్యాంకులకు చేరిన రెండు వేల నోట్లు ఎన్నో తెలుసా?

Electronics ‘repairability index’: ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు ఇకపై రిపేరెబిలిటీ ఇండెక్స్.. త్వరలో చట్టం తీసుకురానున్న కేంద్రం!

Big Stories

×