EPAPER

Misubishi India: భారత్ కార్ల మార్కట్‌లోకి మిత్సుబిషి..

Misubishi India: భారత్ కార్ల మార్కట్‌లోకి మిత్సుబిషి..

Mitsubishi enters the Indian car market : అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ శరవేగంగా పురోగమిస్తోంది. దీంతో పాటు రహదారుల విస్తరణ, అభివృద్ధి కారణంగా కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. భారత్ ప్యాసింజర్ వెహిక్ మార్కెట్ విలువ రూ.4.5 లక్షల కోట్లు. నిరుడు 8.2% వృద్ధి నమోదైంది. ఈ మార్కెట్‌ను చేజిక్కించుకునే లక్ష్యంతో మరో కార్ల కంపెనీ ముందుకొచ్చింది.


జపాన్‌కి చెందిన మిత్సుబిషి (Mitsubishi) కార్పొరేషన్ ఇండియాలోకి అడుగిడుతోంది. టీవీఎస్ మొబిలిటీ సహకారంతో వేసవి నుంచి డీలర్‌షిప్‌లను తెరవనుంది. టీవీఎస్ మొబిలిటీలో మిత్సుబిషి 30 శాతం వాటాను దక్కించుకోవడం ద్వారా కార్ల విక్రయాలను షురూ చేయనుంది. ఈ మేరకు రూ.300 కోట్ల వరకు పెట్టుబడిని మిత్సుబిషి పెట్టనుంది.

రెగ్యులేటరీ అనుమతులు కూడా పొందిన తర్వాత టీవీఎస్ మొబిలిటీ ద్వారా దేశవ్యాప్తంగా డీలర్ షిప్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతుంది. తాజా ఒప్పందంతో టీవీఎస్ మొబిలిటీ దేశంలో అతి పెద్ద స్వతంత్ర కార్ డీలర్‌గా అవతరించనుంది.


Related News

Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ టైమ్ 60 రోజులకు తగ్గింపు, ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?

Fact Check: మీ IRCTC ఐడీతో వేరే వాళ్లకు టికెట్స్ బుక్ చెయ్యొచ్చా? అసలు విషయం చెప్పిన రైల్వేశాఖ

Bengaluru Air Taxis: బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ.. జస్ట్ ఇంత చెల్లిస్తే చాలు, 5 నిమిషాల్లో గమ్యానికి, మరి హైదరాబాద్‌లో?

Best Mobiles: అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

Vande Bharat Sleeper Train: కాశ్మీర్‌కు వందేభారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, అబ్బో ఎన్ని ప్రత్యేకతలో చూడండి!

IRCTC Train Booking: రైలు బయల్దేరే ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Vande Bharat Sleeper: వందే భారత్ లో కాశ్మీర్ వెళ్లిపోవచ్చు, ఎప్పటి నుంచో తెలుసా?

Big Stories

×