BJP politics on Nehru: కశ్మీర్ విలీన చరిత్రను వక్రీకరిస్తున్న మోదీ ప్రభుత్వం

BJP politics on Nehru | భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో అర్కైవ్స్‌లోని నాటి ఉత్తరాలను గార్డియన్ పత్రిక వర్గీకరిస్తూ నివేదికలు తయారుచేసింది. వాటి ప్రకారం, నిజానికి నాటి భారత సైన్యంలో తనకు అత్యంత విశ్వసనీయ సలహాదారుడి సలహా మేరకే నెహ్రూ ఈ పనిచేసినట్లు తెలిసింది. కాశ్మీర్‌లో కొనసాగే సైనిక చర్యను భారతదేశం ఎక్కువ కాలం తట్టుకోలేకపోతుందని సదరు సైనిక అధికారి నెహ్రూను హెచ్చరించినట్లు అందులో పేర్కొని ఉంది.