BJP on Nehru: కాశ్మీర్ సంక్షోభానికి నెహ్రూ కారణమంటున్న బిజేపీ వాదనలో నిజమెంత?
BJP politics on Nehru | భారతదేశ విభజన జరిగిన వెంటనే జమ్మూ కాశ్మీర్ రాజు మొండి ఘటమై కూర్చున్నాడు. ఇదే, నాటి పరిస్థితులను కఠినతరం చేసిందనే అభిప్రాయం ఉంది. అసలు కాశ్మీర్ సమస్యను లేవనెత్తిందే నాటి బ్రిటీష్ పాలకులు. సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లతో ఉన్న విభేదాలకు పాకిస్థాన్ను వాడుకోడానికి బ్రిటీష్ పాలకులు పన్నిన పన్నాగం ఈ కాశ్మీర్ వివాదం. వీళ్లంద్దరూ చేసిన కుట్రకు నెహ్రూను బలి చేయడం ఎంత వరకూ సమంజసం… ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వాదులు అడుగుతున్న ప్రశ్న…?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed