EPAPER

YSRCP | ధర్మవరంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైసీపీ నేతలు

YSRCP | అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని రాళ్ల అనంతపురం సమీపంలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి రాళ్ల అనంతపురం ఇసకరీచ్ వద్ద జరిగింది. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన గొడవ కావడంతో పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

YSRCP | ధర్మవరంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైసీపీ నేతలు

YSRCP | అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని రాళ్ల అనంతపురం సమీపంలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి రాళ్ల అనంతపురం ఇసకరీచ్ వద్ద జరిగింది. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన గొడవ కావడంతో పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.


ఈ గొడవలలో వైసీపీ నేత నారాయణ రెడ్డి ఇన్నోవా కారుని సొంత పార్టీ నేతలే తగలబెట్టారు. దాంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. మరోవైపు ఈ దాడిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో వాహనాలు ధ్వంసమైనా ఇసుక రీచ్ వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు.

ఇరు వర్గాలు వైసీపీకి చెందిన వారే కావడంతో వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒక అగ్రనేత ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఎటువంటి ఫిర్యాదులు, కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు ఆ అగ్రనేత అల్టిమేటం ఇచ్చారని తెలుస్తోంది.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×