EPAPER

YS Sharmila : ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల.. ముహూర్తం ఫిక్స్..

YS Sharmila : ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల.. ముహూర్తం ఫిక్స్..

YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్‌ షర్మిల ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు బయల్దేరతారు. శనివారం సాయంత్రం 4 గంటలకు YSR ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ఆదివారం కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుంటారు.


ఆదివారం ఉదయం 11 గంటలకు PCC చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణస్వీకారానికి ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్‌, మయప్పన్‌తో పాటు, సీనియర్‌ నాయకులు హాజరు కానున్నారు.

PCC చీఫ్‌ పదవితో షర్మిల యాక్టివ్‌ అవుతున్నారు. సీనియర్ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా గతంలో తన తండ్రి వైఎస్‌తో సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారు. వైఎస్ మృతి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న పలువురు నేతలతో ఫోన్లో చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక నేరుగా కలిసి మద్దతు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ల సహకారం, సూచనలు ఎంతో అవసరమని భావిస్తున్న షర్మిల.. కడప జిల్లాలో సైలెంట్‌గా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నారు.


Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×