YS Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో పర్యటించారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. తాను జగన్ రెడ్డి అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చలేదన్నారు. అందుకే ఇక నుంచి జగన్ అన్న గారు అని పిలుస్తానని వ్యాఖ్యానించారు.
YS Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో పర్యటించారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. తాను జగన్ రెడ్డి అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చలేదన్నారు. అందుకే ఇక నుంచి జగన్ అన్న గారు అని పిలుస్తానని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి చూపిస్తానని వైవీ సుబ్బారెడ్డి తనకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూపించాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ధి చూడటానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రతి సవాళ్ విసిరారు. పర్యటనలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఆమె ప్రయాణించారు. ప్రయాణికులతో షర్మిల ముచ్చటించారు.