EPAPER

YS Sharmila : బీజేపీతో కంటికి కనిపించని పొత్తు.. వైసీపీపై షర్మిల విమర్శనాస్త్రాలు..

YS Sharmila : బీజేపీతో కంటికి కనిపించని పొత్తు.. వైసీపీపై షర్మిల విమర్శనాస్త్రాలు..
AP Political news

YS Sharmila latest news today(AP political news) :

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల(YS Sharmila) దూకుడుగా ముందుకెళుతున్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న ఆమె.. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తన అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy)ని సూటిగా ప్రశ్నిస్తూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు.


తాజాగా విశాఖపట్నంలో కాంగ్రెస్ కార్యకర్తలతో షర్మిల సమావేశమయ్యారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. పాలక పక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్‌ అయ్యాయన్నారు. కాషాయ పార్టీతో వైసీపీకి కంటికి కనిపించని పొత్తు ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నసమయంలో ప్రత్యేక హోదాపై జగన్ గట్టిగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై పోరాటమే చేయలేదన్నారు. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. విశాఖ ఉక్కు కార్మాగారానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. స్వలాభాల కోసం ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×