EPAPER

Vamsi krishna Srinivas Yadav : వైసీపీకి షాక్.. పవన్ కల్యాణ్ తో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ భేటీ.. జనసేనలో చేరిక..

Vamsi krishna Srinivas Yadav : వైసీపీకి షాక్.. పవన్ కల్యాణ్ తో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ భేటీ.. జనసేనలో చేరిక..

Vamsi krishna Srinivas Yadav : వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు. ఆయన పవన్ కల్యాణ్‌ను కలిశారు. వంశీకృష్ణ జనసేనలో చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. పార్టీని వీడవద్దని కోరారు. అయినా సరే వంశీకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారు. ఈక్రమంలో ఆయన అనుచరులతోనూ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన కల్యాణ్ కలిసి ఆ పార్టీలో చేరిపోయారు.


తాను పార్టీ మారినట్టు అనిపించడం లేదని.. సొంత గూటికి వచ్చినట్టు ఉందన్నారు వంశీకృష్ణ. తాను వైసీపీకి రాజీనామా చేశానని.. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నానో అందరికి తెలుసన్నారు.

వంశీకృష్ణ జనసేనలో చేరడం సంతోషంగా ఉందన్నారు పవన్ కల్యాణ్‌. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వంశీకృష్ణ ఎంతో చేశారని.. ఇక ముందు కూడా కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×