EPAPER

Chittoor : రైతులపై వైసీపీ నేతల దాడి.. ఖండించిన చంద్రబాబు ..

Chittoor : రైతులపై వైసీపీ నేతల దాడి.. ఖండించిన చంద్రబాబు ..
latest news in andhra pradesh

Chittoor news telugu(Latest news in Andhra Pradesh) :

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చీకటిపల్లి పంచాయితీలో రైతులపై జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు ఖండించారు. గ్రామంలో రోడ్డు విషయంలో తలెత్తిన వివాదంలో రైతులపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రైతులను చికిత్స కోసం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.


చికిత్స పొందుతున్న రైతుల ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు పార్టీ నేతలను ఆరా తీశారు. రైతులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని చంద్రబాబు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు సూచించారు. రైతులపై దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు సమస్యను సామరస్యంగా పరిష్కరించేలా చూడాలని కుప్పం నేతలతో చంద్రబాబు అన్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×