EPAPER

Vijaysai Reddy: బాస్ ఈజ్ బ్యాక్.. విశాఖలో సాయిరెడ్డి మకాం, అలర్టయిన మరో వర్గం

Vijaysai Reddy: బాస్ ఈజ్ బ్యాక్.. విశాఖలో సాయిరెడ్డి మకాం, అలర్టయిన మరో వర్గం

Vijaysai Reddy: వైసీపీ ఉత్తరాంధ్రకు కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి టార్గెట్ ఏంటి? విశాఖకు మకాం ఎప్పుడు మార్చుతున్నారు? సాయిరెడ్డి రాకతో ఆయన ప్రత్యర్థి గ్రూప్ అలర్ట్ అయ్యిందా? ఆయనెందుకు ఆమరణ దీక్షకు దిగుతామన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


చాన్నాళ్ల తర్వాత విశాఖలో అడుగుపెట్టారు వైసీపీ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి. ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి..  కొన్ని విషయాలు బయటపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలపై దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. అక్కడక్కడ దాడులు కొనసాగుతున్నాయని వివరించారు. దీపావళి తర్వాత విశాఖలో మకాం పెడుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.


 

 

Related News

Bomb Threat: తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు

TDP vs YCP: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా.. రిప్లై కూడా అదిరింది!

Tirumala Darshan Update Today: తిరుమలలో ఈ ఒక్క తప్పు చేయవద్దు సుమా.. ప్రస్తుతం దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Diarrhoea Cases Palnadu: డయేరియా మరణాలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన మంత్రులు.. వైద్యశాఖ అప్రమత్తం

Jagan vs Sharmila: తారాస్థాయికి అన్నా, చెల్లి ఆస్తి వివాదం.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం

Chandrababu on Jagan: ఛీ.. ఛీ ఇలాంటి వారు రాజకీయాల్లోనా.. తల్లి, చెల్లిపై కేసులా.. ఒక్క నిమిషం చాలు నాకు.. జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు

Chandrababu – Modi: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ మంజూరు

Big Stories

×