EPAPER

AP Elections 2024: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు!

AP Elections 2024: ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. పోటెత్తిన ఓటర్లు!

AP Lok Sabha Elections 2024: ఏపీ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు జనం పోటెత్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా అనేక పోలింగ్ బూత్ లతో ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల హింసాత్మక దాడులు జరిగినా వాటిని పట్టించుకోకుండా ఓటర్లు ఓటు వేస్తున్నారు.


సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. ఈసీ కూడా వారికి అవకాశం కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదయింది.ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుందని సీఈవో తెలిపారు. రాత్రి 10 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కురుపాం, పాలకొండ, సాలూరులో 5 గంటలకు ముగిసింది. 6 గంటలకే పోలింగ్  సమయం ముగిసినా కొన్ని ప్రాంతాల్లో జనం క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వారందరికీ ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని  అధికారులు తెలిపారు.


Also Read: ఏపీలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది: ఎంకే మీనా

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×