Vishakapatnam : విశాఖ రైల్వే స్టేషన్లో అయ్యప్ప స్వాముల ఆందోళనకు దిగారు. కొల్లం ఎక్స్ప్రెస్లో శబరిమల వెళ్లేందుకు. ఆగస్టులో 40 మంది స్వాములు టికెట్లు బుక్ చేసుకున్నారు. ట్రైన్ బయలుదేరే సమయానికి S7,S8,S9బోగీలు కనబడలేదు. టికెట్లు బుక్ అయినా బోగీలు లేకపోవడంతో అయ్యప్ప స్వాముల ట్రైన్ ఎదురుగా ఆందోళనకు దిగారు.