EPAPER

Visakhapatnam : వైసీపీకి షాక్.. జనసేనలో చేరేందుకు ఆ ఎమ్మెల్సీ రెడీ..!

Visakhapatnam : ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వలసలు ఊపందుకుంటున్నాయి. తమ పార్టీలో టిక్కెట్ రాదంటే గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో అధికార పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది.

Visakhapatnam :  వైసీపీకి షాక్.. జనసేనలో చేరేందుకు ఆ ఎమ్మెల్సీ రెడీ..!

Visakhapatnam : ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వలసలు ఊపందుకుంటున్నాయి. తమ పార్టీలో టిక్కెట్ రాదంటే గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో అధికార పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది.


విశాఖలో వైసీపీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. వైసీపీని వీడే ఆలోచనలో MLC వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. బుధవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ను ఆయన కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన వర్గం కార్పొరేటర్లతో వంశీకృష్ణ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో విశాఖ మేయర్ పదవికి ప్రయత్నించి భంగపడ్డారు వంశీకృష్ణ శ్రీనివాస్. దీంతో ఆయనకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చింది వైసీపీ. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు పార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారితే రాజకీయ ఆత్మహత్యే అవుతందని అభిప్రాయపడ్డారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×