EPAPER

Vallabbhaneni Balashowry : పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ..!

Vallabbhaneni Balashowry : పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ..!

Vallabbhaneni Balashowry : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కలిశారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అదేసమయంలో జనసేనలో చేరతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జనసేనానితో బాలశౌరి భేటీ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారని తెలుస్తోంది.


మొన్నటి వరకు సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా బాలశౌరి మెలిగారు. కొద్దిరోజులుగా పార్టీలో జరిగిన పరిణామలతో వైసీపీ గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. బాలశౌరి మచిలీపట్నం నుంచి బరిలోకి దిగుతారా? గుంటూరుపై గురిపెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×