EPAPER

Triple Murder : ట్రిబుల్ మర్డర్.. ఆస్తి కోసం.. బాబాయి కుటుంబం హతం

Triple Murder : ట్రిబుల్ మర్డర్.. ఆస్తి కోసం.. బాబాయి కుటుంబం హతం
Triple Murder


Triple Murder : రెండు ఎకరాల భూమి కోసం.. అక్క, తమ్ముడు, పిన్నిని అతి కిరాతకంగా ఖతం చేశాడు ఓ ఉన్మాది. పల్నాడు జిల్లా ధూళిపాళ్లలో జరిగిన ట్రిపుల్ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తి కోసమే నిందితుడు ఖాసిం.. అతని కొడుకుల సాయంతో బాబాయి కుటుంబాన్ని హత్య చేశాడని విచారణలో తేలింది.

మొదట తమ్ముడు రెహ్మాన్‌ను హత్య చేసి.. ఆ శవాన్ని తానే గోనె సంచిలో చుట్టి పాతి పెట్టినట్లు ఖాసిం ఒప్పుకున్నాడు. దీంతో సత్తెనపల్లి- పిడుగురాళ్ల రోడ్డులో కేఎస్పీ దాబా గార్డెన్ దగ్గర రెహ్మాన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రెహ్మాన్‌ను హత్య చేసిన తర్వాత.. ఇంటికి బాబాయి ఇంటికి వెళ్లిన ఖాసిం.. పిన్ని, అక్కపై కత్తులతో కిరాతకంగా దాడి చేశారు.


రహిమున్నీసా భర్త కొంతకాలం క్రితం చనిపోయారు. దీంతో కుమార్తె మౌలాబీతో కలిసి ఆమె ఉంటున్నారు. అయితే వారికి వారసత్వంగా రెండెకరాల భూమి వచ్చింది. ఈ భూమికి సంబంధించిన వ్యవహారంలో వారితో ఖాసీంకు తగాదాలు ఉన్నాయి. గతంలో పలు సార్లు ఈ విషయంపై గొడవలు జరిగినట్టు తెలుస్తోంది.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×