EPAPER

CM Jagan Mohan Reddy : తుపాను ప్రభావిత ప్రాంతాలకు సీఎం జగన్.. ఆ రెండు జిల్లాల్లో పర్యటన..

CM Jagan Mohan Reddy : తుపాను ప్రభావిత ప్రాంతాలకు సీఎం జగన్.. ఆ రెండు జిల్లాల్లో పర్యటన..
CM Jagan Mohan Reddy News

CM Jagan Mohan Reddy News(AP political news) :

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి, బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయిలో పర్యటన చేయనున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. గ్రామస్ధులతో జగన్ మట్లాడి.. ఆ తరువాత తుపాను బాధితులతో నేరుగా సమావేశమవుతారు.


అక్కడి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకుంటారు. అక్కడ తుపాను బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నరు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని రైతులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి బుద్దాం చేరుకుంటారు. తుపాను వల్ల దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. సాయంత్రం బుద్దాం నుంచి తాడేపల్లికి బయలుదేరుతారు.


Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×