EPAPER

Andhra Pradesh: తిరుమలలో మరోసారి పులి సంచారం.. నడక దారి భక్తులకు హెచ్చరిక

Andhra Pradesh: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం రేపాయి. పులి ,ఎలుగుబంటి కదలికలు డిసెంబర్ 13,29 తేదిల్లో ట్రాప్ కెమెరాలో నమోదయ్యాయి. నెల రోజుల్లో రెండు సార్లు వీటి కదలికలు ట్రాప్ కెమెరాలో నమోదవ్వడంతో భక్తులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.

Andhra Pradesh: తిరుమలలో మరోసారి పులి సంచారం.. నడక దారి భక్తులకు హెచ్చరిక

Andhra Pradesh: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం రేపాయి. పులి ,ఎలుగుబంటి కదలికలు డిసెంబర్ 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాలో నమోదయ్యాయి. నెల రోజుల్లో రెండు సార్లు వీటి కదలికలు ట్రాప్ కెమెరాలో నమోదవ్వడంతో భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు.


నడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నడకమార్గంలో భక్తులు అందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు. ఈ ఘటనపై ఈవోకు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రదేశంలోనే పులి సంచరించడం గమనార్హం.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×