EPAPER

Ayodhya Ram Mandir : 350 బాక్సులు.. లక్ష లడ్డూలు.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదం..

Ayodhya Ram Mandir : 350 బాక్సులు.. లక్ష లడ్డూలు.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదం..

Ayodhya Ram Mandir : అయోధ్యకు పంపేందుకు తిరుమల శ్రీ‌వారి ల‌డ్డూ ప్రసాదం సిద్ధమైంది. ఈ నెల 22న రామమందిరం ప్రారంభోత్సవం రోజు భక్తులకు ఈ లడ్డూలు పంపిణీ చేస్తారు. టీటీడీ 25 గ్రాముల బరువు గల లక్ష చిన్న లడ్డూల‌ను తయారు చేసింది. అయోధ్య భక్తులకు శ్రీ‌వారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది.


గురువారం తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు చిన్న ల‌డ్డూలను ప్యాకింగ్ చేశారు. మొత్తం 350 బాక్సుల‌ను సిద్ధం చేశారు. 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు ఈ సేవ‌లో పాల్గొన్నారు. ఈ ల‌డ్డూల‌ను అయోధ్యకు పంప‌నున్నారు.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×