EPAPER

Kanchikacharla quarry: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, క్వారీలో బండరాళ్లు పడి ముగ్గురు మృతి

Kanchikacharla quarry: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, క్వారీలో బండరాళ్లు పడి ముగ్గురు మృతి

Kanchikacharla quarry: ఉమ్మడి కృష్ణాజిల్లాలో దారుణం జరిగింది. కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ జారీ డ్రిల్లింగ్ చేస్తున్నవారిపై బండరాళ్లు పడ్డాయి. స్పాట్‌లో ముగ్గురు మృతి చెందారు.


పరిటాల క్వారీపై కార్మికులు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో పైనుంచి బండరాళ్లు కిందపడ్డాయి. పెద్ద  రాయి కింద పడి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ వర్షం పడడంతో సహాయకచర్యలకు అంతరాయం ఏర్పడింది.

మృతులు జి కొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అధికారులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మొత్తం క్వారీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రావాల్సివుంది.


 

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×