EPAPER

Palnadu Crime : పిడుగురాళ్లలో ముగ్గురి దారుణ హత్య.. కత్తులతో విచక్షణారహితంగా దాడి..

Palnadu Crime : పిడుగురాళ్లలో ముగ్గురి దారుణ హత్య..  కత్తులతో విచక్షణారహితంగా దాడి..

Palnadu Crime : కుటుంబ కలహాలు పల్నాడులో ముగ్గురి హత్యకు దారి తీశాయి. పిడుగురాళ్ల మండలం కోనంకిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సమీప బంధువులే ఈ హత్యలు చేశారు. అనంతరం ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మృతులను సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్ (30) గా పోలీసులు గుర్తించారు. మృతుడి కోడలు మాధురితో సహా పలువురు నిందితులు పోలీసులకు లొంగిపోయిన వారిలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముప్పాళ్ళ పోలీసులు తెలిపారు.


Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×