EPAPER

Nellore : నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. భారీగా బంగారం లూటీ..

Nellore :  నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. భారీగా బంగారం లూటీ..

Nellore : నగలు తాకట్టు పెట్టేందుకు వచ్చామంటూ బంగారు తాకట్టు వ్యాపారి ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే దేవిరెడ్డివారి వీధిలో చోటుచేసుకుంది. దుండగులు ఇంట్లోకి చొరబడి సేట్ గేవార్చంద్ జైన్ (75), విమల జైన్ (66) వృద్ధ దంపతులపై దాడి చేశారు. దాదాపు 25 లక్షల విలువైన బంగారాన్ని అపహరించారు.


సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగల దాడిలో గాయపడిన వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు.


Tags

Related News

ysrcp petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, కాకపోతే కోర్టు..

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Big Stories

×